Tollywood: ట్రెండింగ్లో ‘వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె’.. ఆధ్యాత్మిక యాత్రలో సాయి పల్లవి.. మరిన్ని సినిమా వార్తలు మీకోసం
పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్ నటిస్తున్న సినిమా 'బ్రో'. ఈ సినిమాలోని 'జానవులే...' పాటను ఈరోజు తిరుపతిలో ఆవిష్కరించారు. ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్లో ఈ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ నెల 28న విడుదల కానుంది 'బ్రో' మూవీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
