Ram Charan: రారండోయ్ వేడుక చూద్దాం.. రామ్ చరణ్ దంపతులకు అందిన అయోధ్య రామమందిర ఆహ్వానం
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ముంచుకోస్తోంది. ఈనెల 22న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మహోత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే దేశ, విదేశాల నుంచి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కూడా రానున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
