Jacqueline Fernandez: కొత్త చిక్కుల్లో బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా 200 కోట్లు మోసం..

స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్  ఫెర్నాండెజ్.. ఇప్పుడు ఈ బ్యూటీ  కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. 

|

Updated on: Sep 25, 2021 | 8:38 PM

స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్  ఫెర్నాండెజ్.. ఇప్పుడు ఈ బ్యూటీ  కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. 

స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్  ఫెర్నాండెజ్.. ఇప్పుడు ఈ బ్యూటీ  కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. 

1 / 7
 రూ.200 కోట్ల మోసం కేసుకు సంబంధించి జాక్వెలిన్  ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించారు. 

రూ.200 కోట్ల మోసం కేసుకు సంబంధించి జాక్వెలిన్  ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించారు. 

2 / 7
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేశారని ఆరోపణ. ఈ మోసానికి జాక్వలిన్  ఫెర్నాండెజ్ సంబంధం ఉందని అనుమానాలు 

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేశారని ఆరోపణ. ఈ మోసానికి జాక్వలిన్  ఫెర్నాండెజ్ సంబంధం ఉందని అనుమానాలు 

3 / 7
 సుఖేశ్ భార్య లీనా పాల్ - జాక్వెలిన్ మధ్య ఫోన్, మెసేజ్‌ల సంభాషణ జరిగినట్టు వెల్లడించాడు.

సుఖేశ్ భార్య లీనా పాల్ - జాక్వెలిన్ మధ్య ఫోన్, మెసేజ్‌ల సంభాషణ జరిగినట్టు వెల్లడించాడు.

4 / 7
 ఈ క్రమంలోనే గత నెలలో జాక్వెలిన్ ను అధికారులు విచారించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. 

ఈ క్రమంలోనే గత నెలలో జాక్వెలిన్ ను అధికారులు విచారించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. 

5 / 7
మళ్లీ నేడు జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ను విచారణకు పిలిచారు అధికారులు. 

మళ్లీ నేడు జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ను విచారణకు పిలిచారు అధికారులు. 

6 / 7
ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు జాక్వలిన్ ను విచారిస్తున్నారు. 

ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు జాక్వలిన్ ను విచారిస్తున్నారు. 

7 / 7
Follow us
Latest Articles