స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్.. ఇప్పుడు ఈ బ్యూటీ కొత్త చిక్కుల్లో చిక్కుకుంది.
1 / 7
రూ.200 కోట్ల మోసం కేసుకు సంబంధించి జాక్వెలిన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించారు.
2 / 7
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేశారని ఆరోపణ. ఈ మోసానికి జాక్వలిన్ ఫెర్నాండెజ్ సంబంధం ఉందని అనుమానాలు
3 / 7
సుఖేశ్ భార్య లీనా పాల్ - జాక్వెలిన్ మధ్య ఫోన్, మెసేజ్ల సంభాషణ జరిగినట్టు వెల్లడించాడు.
4 / 7
ఈ క్రమంలోనే గత నెలలో జాక్వెలిన్ ను అధికారులు విచారించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
5 / 7
మళ్లీ నేడు జాక్వలిన్ ఫెర్నాండెజ్ను విచారణకు పిలిచారు అధికారులు.
6 / 7
ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు జాక్వలిన్ ను విచారిస్తున్నారు.