ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?
థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై జంటగా నటించిన 'దీవానా' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రాన్ని ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు జూలై 30 నుంచే వీక్షించే అవకాశం కల్పించింది. వినూత్నమైన ట్విస్ట్, సహజమైన ప్రేమకథ, నటీనటుల ఆకట్టుకునే నటనతో మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధంగా ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
