భారీ ఖర్చుతో స్వయంభు.. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న మిస్టర్ బచ్చన్
నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా స్వయంభు. ఈ సినిమాని భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు ఠాగూరు మధు. తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు మేకర్స్. దాదాపు 8 కోట్ల బడ్జెట్తో యాక్షన్ సీక్వెన్స్ ని సిద్ధం చేస్తున్నారు. వరల్డ్ లోనే బెస్ట్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో ఈ పార్ట్ ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు నిఖిల్ సిద్ధార్థ. సినిమా అంటేనే వినోదం అని అన్నారు నటి కరీనాకపూర్. క్రూ లాంటి మంచి వినోదం ఉన్న కథ అందిస్తే, ఎలాంటి సినిమా అయినా విజయం అవుతుందని అన్నారు.
Most Read Stories