AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌

రూ.14 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ప్రక్రియను రద్దు చేసినట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. పదేళ్ల గడువుగల ప్రభుత్వ బాండ్లను ....

Subhash Goud
| Edited By: |

Updated on: Apr 18, 2021 | 8:19 AM

Share
రూ.14 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ప్రక్రియను రద్దు చేసినట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.  పదేళ్ల గడువుగల ప్రభుత్వ బాండ్లను అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

రూ.14 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ప్రక్రియను రద్దు చేసినట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. పదేళ్ల గడువుగల ప్రభుత్వ బాండ్లను అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

1 / 4
ఈ ప్రభుత్వ సెక్యూరిటీలకు అధిక మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా లేదు ఆర్బీఐ. అందుకే వాటి వేలాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. రూ.5,100 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు 2022లో మెచ్యూర్‌ అవుతాయి. వాటిని ముందుగా సోమవారం విక్రయించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇంతకు ముందు రూ.3000 కోట్ల విలువైన బాండ్లను సెంట్రల్‌ బ్యాంక్‌ విక్రయించింది.

ఈ ప్రభుత్వ సెక్యూరిటీలకు అధిక మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా లేదు ఆర్బీఐ. అందుకే వాటి వేలాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. రూ.5,100 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు 2022లో మెచ్యూర్‌ అవుతాయి. వాటిని ముందుగా సోమవారం విక్రయించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇంతకు ముందు రూ.3000 కోట్ల విలువైన బాండ్లను సెంట్రల్‌ బ్యాంక్‌ విక్రయించింది.

2 / 4
ఇంతకు ముందు రూ.9000 కోట్ల విలువైన బాండ్ల విక్రయించినట్లే .. 2061లో మెచ్యూర్‌ కానున్న రూ.6,237 కోట్ల విలువైన బాండ్లను విక్రయించాలని ఆర్బీఐ భావిస్తోంది. 2030లో మెచ్యూర్‌ కానున్న రూ.14 వేల కోట్ల బాండ్ల విక్రయాన్ని రద్దు చేసింది.

ఇంతకు ముందు రూ.9000 కోట్ల విలువైన బాండ్ల విక్రయించినట్లే .. 2061లో మెచ్యూర్‌ కానున్న రూ.6,237 కోట్ల విలువైన బాండ్లను విక్రయించాలని ఆర్బీఐ భావిస్తోంది. 2030లో మెచ్యూర్‌ కానున్న రూ.14 వేల కోట్ల బాండ్ల విక్రయాన్ని రద్దు చేసింది.

3 / 4
RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌

4 / 4
Follow Us