Indian Railways: ఆన్లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు బంద్.. రైల్వేశాఖ నుంచి కీలక ప్రకటన.. ఈ రోజుల్లోనే..
రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్లో మార్పులు చేయాల్సి ఉండటం వల్ల ఆన్ లైన్ సేవలు ఆగిపోనున్నాయి. మార్చి 26 నుంచి 27వ తేదీ ఉదయం వరకు సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన జారీ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
