Bullet Trains: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి లైన్ క్లియర్.. ఎప్పుడంటే..?
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో జులైలో తొలి రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే స్వదేశీ టెక్నాలజీతో బుల్లెట్ రైళ్లను అభివృద్ది చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
