Indian Railways: రైల్వే శాఖ కొత్త లగేజీ రూల్స్.. టికెట్తో పాటు ఆన్లైన్ బుకింగ్.. అంతవరకు మాత్రమే అనుమతి..
ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఉచిత లగేజీ రూల్స్లో భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ట్రైన్లలో ఎక్కువ లగేజీ తీసుకెళ్లాలంటే రైల్ పార్సిల్ సెంటర్ దగ్గర బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఈ మేరు కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
