చేప ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన బత్తిని కుటుంబం
ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రతి ఏడాది మృగశిర కార్తి సందర్భంగా పంపిణీ చేసే చేప ప్రసాదం తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గత 189 సంవత్సరాలుగా ఆరు తరాలుగా ఈ సేవను కొనసాగిస్తున్నామని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. టీవీ9తో మాట్లాడిన బత్తిని గౌరీ శంకర్ గౌడ్ మరియు అట ఇ కొడుకు బత్తిని అనిరుద్ గౌడ్ చేప ప్రసాదం చరిత్ర, తయారీ విధానం, సంప్రదాయాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
