అద్భుతం.. ఈ పండు తింటే క్షణాల్లోనే బ్లడ్ షుగర్ కంట్రోల్.. ఆ సమస్యలన్నీ దెబ్బకు పరార్..
నేటి అనారోగ్యకరమైన జీవనశైలిలో వీలైనంత ఎక్కువ పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి శరీరంలోని అనేక ముఖ్యమైన పోషకాల లోపాన్ని తీరుస్తాయి.. అందుకే వైద్య నిపుణులు పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తుంటారు.. అయితే.. రోజువారీ ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధులను నయం చేయవచ్చు.