అరటి పండు నల్ల మిరియాలు కలిపి తింటే.. శరీరంలో జరిగేది అద్బుతమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు, నల్ల మిరియాలు కలిపి తినడం వల్ల మీ ఆరోగ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని మీకు తెలుసా? ఈ ఆయుర్వేద మిశ్రమం మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అరటిపండు, నల్ల మిరియాలు ఆయుర్వేదంలో అద్భుత సూపర్ఫుడ్లుగా పరిగణిస్తారు.. మీరు ఈ రెసిపీని ఒక నెల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే, ఐదు అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. అరటిపండు, నల్లమిశ్రమంతో కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
