Air India Crash: విమాన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ మరణించిన రాజకీయ నేతలు ఎంతమందో తెలుసా..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్పై పడి మంటల్లో చిక్కుకుంది. విమాన ప్రమాదంలో రాజకీయ నాయకులు మరణించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు ఎంతమంది రాజకీయ నాయకులు విమాన ప్రమాదాల్లో మరణించారో తెలుసా

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
