Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్కు ముహుర్తం ఖరారు.. రైలు వెళ్లే రూట్ ఇదే.
తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ రైలుకు కూత పెట్టడానికి సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ రైలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
