AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..

లతా దీనానాథ్​ మంగేష్కర్(Lata Mangeshkar Award) తొలి అవార్డును అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi). లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ జ్ఞాపకార్థం మాస్టర్​ దీనానాథ్​ మంగేష్కర్​ అవార్డును ఏర్పాటు చేశారు.

Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..
Lata Mangeshkar Award
Sanjay Kasula
|

Updated on: Apr 24, 2022 | 7:17 PM

Share

లతా దీనానాథ్​ మంగేష్కర్(Lata Mangeshkar Award) తొలి అవార్డును అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi). లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ జ్ఞాపకార్థం మాస్టర్​ దీనానాథ్​ మంగేష్కర్​ అవార్డును ఏర్పాటు చేశారు. ముంబైలోని షణ్ముకానంద హాల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు ప్రధాని మోడీ. అంతకుముందు లతా మంగేష్కర్​ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా, సంగీతం, ధ్యానం మరియు భావోద్వేగం కూడా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ వేడుకలో లతా మంగేష్కర్‌ను గుర్తు చేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. తరతరాలకు ప్రేమ, భావోద్వేగాలను బహుమతిగా అందించిన లతా దీదీ నుంచి సోధరి ప్రేమను పొందానని ప్రధాని అన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? చాలా దశాబ్దాల తర్వాత, ఈ మొదటి రాఖీ పండుగ వస్తుంది. ఇప్పుడు సోదరి లేదు. సుధీర్ ఫడ్కే నా లతా దీదీని మొదటిసారి కలిసేలా చేశారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

లతా దీదీ సింప్లిసిటీకి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. లతా దీదీ సంగీతంలో ఆ స్థానాన్ని సాధించారు. ప్రజలు ఆమెను మా సరస్వతికి చిహ్నంగా భావిస్తారు. దాదాపు 80 ఏళ్ల పాటు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. సంగీతం మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.

దేశానికి, ప్రజలకు, సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ.. విశేష కృషి చేసే వ్యక్తికి ఈ అవార్డును ప్రతిఏటా అందజేస్తామని మాస్టర్​ దీనానాథ్​ మంగేష్కర్​ స్మృతి ప్రతిష్ఠాన్​ ఛారిటబుల్​ ట్రస్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఉషా మంగేష్కర్​, ఆశా భోస్లే, మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ సహా ప్రముఖులు హాజరయ్యారు. లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరి 6న కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి: Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..

Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..

Follow Us
ఈ 5 సంపాదనలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
ఈ 5 సంపాదనలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు