రేపు చెన్నైకు చేరుకోనున్న చిన్నమ్మ.. శశికళకు స్వాగతం పలికేందుకు అభిమానుల భారీ ఏర్పాట్లు

ఏఐఏడీఎంకే  మాజీ నాయకురాలు, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ సోమవారం చెన్నైకు చేరుకోనున్నట్లు సమాచారం.

రేపు చెన్నైకు చేరుకోనున్న చిన్నమ్మ.. శశికళకు స్వాగతం పలికేందుకు అభిమానుల భారీ ఏర్పాట్లు
Follow us

|

Updated on: Feb 07, 2021 | 10:14 PM

vk sasikala put up in chennai  ఫ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపిన ఏఐఏడీఎంకే  మాజీ నాయకురాలు, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఇటీవలే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆమె సోమవారం చెన్నైకు వెళ్లనున్నారని తెలుస్తుంది. కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న శశికళ కొన్ని రోజులుగా ఐసొలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఆ గడువు ముగియనుండటంతో సోమవారం సాయంత్రం ఆమె తమిళనాడుకు చేరుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

శశికళ చెన్నైకి వస్తుండటంతో ఆమె వర్గం తమిళనాడులో అల్లర్లకు, హింసాత్మక చర్యలకు పాల్పడాలని భావిస్తోందని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు శశికళ తమిళనాడులోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గం ఏర్పాట్లు చేస్తోంది. శశికళ అభిమానులు చెన్నై నగరంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. శశికళ, జయలలితోపాటు అన్నాడీఎంకే నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు ,కటౌట్లు నెలకొల్పారు. ఇక చిన్నమ్మను కలిసేందుకు అన్నాడీఎంకే నేతలు వెళ్తే ఉపేక్షించేంది లేదని, పార్టీ నుంచి బహిష్కరిస్తామని అధిష్టానం ఇప్పటికే  స్పష్టమైన ప్రకటన చేసింది. చూడాలి మరి జరుగుతుందో…

ఇదీ చదవండి…  శశికళకు మరో షాక్ ఇచ్చిన తమిళ సర్కార్.. జయలలిత దత్తపుత్రుడు సుదాకరన్ ఆస్తుల జప్తు..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..