AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 5 న అయోధ్యలో ప్రధాని మోదీచే భూమిపూజ…ట్రస్ట్ ప్రకటన

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో..

ఆగస్టు 5 న అయోధ్యలో ప్రధాని మోదీచే భూమిపూజ...ట్రస్ట్ ప్రకటన
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 22, 2020 | 4:45 PM

Share

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించాలన్న నిబంధన మేరకు 150 మంది ఆహ్వానితులతో బాటు 200 మందిని మించకుండా  ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టు చూడాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. శంకు స్థాపనకు ముందు మోదీ….. ఆలయంలో  రాముడికి, హనుమాన్ గర్హి టెంపుల్ లో హనుమంతుడికి పూజలు చేస్తారని అయన వివరించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానిస్తున్నామని స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో ఆ రోజున మోదీ మూడు.. నాలుగు గంటలు గడిపే సూచనలున్నాయి.

Follow Us
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్
గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్
అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!
అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..
27 సార్లు ఫెయిల్.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ
27 సార్లు ఫెయిల్.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ