ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. సెప్టెంబరు 24-30 మధ్య ఈ వార్షిక సమావేశాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 28న తొలిసారిగ మోదీ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని పలువురు దేశాధినేతలతోనూ సమావేశం కానున్నారు. ఇందుకోసం ప్రధాని సెప్టెంబరు 22నే అమెరికా చేరుకుంటారు. ఆ రోజు హూస్టన్‌లో టెక్సాస్‌ ఇండియా ఫోరం నిర్వహించే ప్రవాస భారతీయుల సమావేశంలోనూ ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 9:01 AM

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. సెప్టెంబరు 24-30 మధ్య ఈ వార్షిక సమావేశాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 28న తొలిసారిగ మోదీ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని పలువురు దేశాధినేతలతోనూ సమావేశం కానున్నారు. ఇందుకోసం ప్రధాని సెప్టెంబరు 22నే అమెరికా చేరుకుంటారు. ఆ రోజు హూస్టన్‌లో టెక్సాస్‌ ఇండియా ఫోరం నిర్వహించే ప్రవాస భారతీయుల సమావేశంలోనూ ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Latest Articles