Kerala, Puducherry Elections 2021 : పుదుచ్చేరి, కేరళ, తమిళనాడులో ప్రధాని నరేంద్రమోదీ సుడిగాలి పర్యటన

Kerala, Puducherry,Tamil Nadu Elections 2021 : డీఎంకే -కాంగ్రెస్‌ కూటమి అధికారం లోకి వస్తే తమిళనాడు మహిళలకు భద్రత ఉండదని ప్రధాని మోదీ ..

1/4
Modi Tamilnadu
తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిపై డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. తిరువూరు జిల్లా దారాపురంలో జరిగిన సభలో పాల్గొన్నారు ప్రధాని
2/4
Modi Puduchheri
పుదుచ్చేరిలో కూడా ప్రచారం చేశారు మోదీ. కాంగ్రెస్‌ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
3/4
Modi Kerala
కేరళ లోని పాలక్కాడ్‌లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. జూడాస్‌ వెండి కోసం జీసెస్‌ను మోసం చేసినట్టే కేరళ ప్రజలను బంగారం కోపం ఎల్‌డీఎఫ్‌ దగా చేసిందన్నారు.
4/4
Aiadmk Asks Ec Not To Allow A Raja To Campaign