AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: రైలు ప్రమాదం ఘటనపై ఆయన నేతృత్వంలోనే విచారణ జరిపించాలి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మందికి పైగా మృతిచెందారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ నిపుణులను ప్యానల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రమాదంపై విచారణ జరపాలని కోరారు.

Odisha Train Accident: రైలు ప్రమాదం ఘటనపై ఆయన నేతృత్వంలోనే విచారణ జరిపించాలి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
Odisha Train Accident
Aravind B
|

Updated on: Jun 04, 2023 | 2:47 PM

Share

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మందికి పైగా మృతిచెందారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ నిపుణులను ప్యానల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రమాదంపై విచారణ జరపాలని కోరారు. అలాగే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత రైల్వేలలో వెంటనే కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్‌ యివారీ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు ఈ రైలు ప్రమాదానికి జరగడానికి గల ముఖ్య కారణాలను గుర్తించామని తెలిపారు. బుధవారం నాటికి ప్రభావానికి గురైన ట్రాక్‌లను సాధారణ సేవల కోసం పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి జాబితాను ఒడిశా ప్రభుత్వం మూడు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్లలో ప్రయాణికుల ఫొటోలు ఇతర వివరాలను కూడా పొందు పరిచామని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు