AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: రైలు ప్రమాదం ఘటనపై ఆయన నేతృత్వంలోనే విచారణ జరిపించాలి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మందికి పైగా మృతిచెందారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ నిపుణులను ప్యానల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రమాదంపై విచారణ జరపాలని కోరారు.

Odisha Train Accident: రైలు ప్రమాదం ఘటనపై ఆయన నేతృత్వంలోనే విచారణ జరిపించాలి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
Odisha Train Accident
Aravind B
|

Updated on: Jun 04, 2023 | 2:47 PM

Share

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మందికి పైగా మృతిచెందారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ నిపుణులను ప్యానల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రమాదంపై విచారణ జరపాలని కోరారు. అలాగే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత రైల్వేలలో వెంటనే కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్‌ యివారీ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు ఈ రైలు ప్రమాదానికి జరగడానికి గల ముఖ్య కారణాలను గుర్తించామని తెలిపారు. బుధవారం నాటికి ప్రభావానికి గురైన ట్రాక్‌లను సాధారణ సేవల కోసం పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి జాబితాను ఒడిశా ప్రభుత్వం మూడు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్లలో ప్రయాణికుల ఫొటోలు ఇతర వివరాలను కూడా పొందు పరిచామని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం