PM Modi: అమ్మ నుంచి టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి.. పరీక్షా పే చర్చలో విద్యార్థులకు ప్రధాని దిశా నిర్దేశం.
పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో విద్యార్థులతో మోదీ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా వీక్షించారు..
Most Read Stories