Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధాని కీలక నిర్ణయాలు.. ప్రధాని మోడీ విషెస్‌కు ధన్యవాదాలు

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలులో ఉండగా..

Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధాని కీలక నిర్ణయాలు.. ప్రధాని మోడీ విషెస్‌కు ధన్యవాదాలు
Pakistan PM Shehbaz Sharif (File Photo)Image Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Apr 12, 2022 | 6:26 PM

Pakistan News: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలులో ఉండగా.. ఇకపై 6 రోజుల పనిదినాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపై వారంలో రెండు రోజులు సెలవులు ఉండవోవని.. ఒక అధికారిక వారపు సెలవు మాత్రమే ఉంటుందని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ పని గంటలను కూడా 10 గంటలకు పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం కథనాలు ప్రసారం చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి.

దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో షెహబాబ్ షరీఫ్ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం పాకిస్తాన్ కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుందని ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలను వెనక్కి తీసుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తనకు విషెస్ తెలిపినందుకు షెహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. భారత్‌తో శాంతియుత సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ సహా అన్ని దీర్ఘకాలిక సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. తీవ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగాలు అందరికీ తెలిసిందేనంటూ ప్రధాని మోడీ ట్వీట్‌పై స్పందిస్తూ షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ చేశారు.

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ షరీఫ్ ఆ దేశ 23వ ప్రధానమంత్రిగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఎన్నికైన తర్వాత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం గట్టెక్కడంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోవడం తెలిసిందే.

Also Read..

Acharya Trailer: మెగాస్టారా మజాకా.. దుమ్మురేపిన చిరు- చరణ్.. అదిరిపోయిన ‘ఆచార్య’ ట్రైలర్..

Andhra Pradesh: ఆంధ్రాలో కరోనా ఆల్మోస్ట్ ఖతం.. కొత్తగా కేవలం 2 అంటే 2 కేసులు.. కంప్లీట్ వివరాలు

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు