AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నూతన సంవత్సరం తొలి రోజే కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్.. సమర్ధవంతంగా ఎదురుకొన్న భారత బలగాలు

శత్రుదేశం  పాకిస్థాన్ మరో సారి కాల్పులకు తెగబడింది. నూతన సంవత్సరం తొలి రోజే బలగాలు కాల్పులకు దిగాయి. శుక్రవారం రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు..

నూతన సంవత్సరం తొలి రోజే కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్.. సమర్ధవంతంగా ఎదురుకొన్న భారత బలగాలు
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2021 | 9:28 PM

Share

శత్రుదేశం పాకిస్థాన్ మరో సారి కాల్పులకు తెగబడింది. నూతన సంవత్సరం తొలి రోజే బలగాలు కాల్పులకు దిగాయి. శుక్రవారం రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి, సాయంతం 5.30 గంటలకు కాల్పులు పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. పాక్ యత్నాలను భారత్ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఇక నౌషెరా సెక్టార్‌లో గురువారం రోజు కూడా పాకిస్థాన్ కాల్పులు జరిపింది.