PM Modi: రోజ్‌గార్‌ మేళా.. ఒకేసారి 70వేల మందికి నియామక పత్రాలు అందించనున్న ప్రధాని మోడీ.. ఎప్పుడంటే..

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలలో ఉద్యోగ ఖాళీలను త్వరతగతిన భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగాలను మిషన్ మోడ్ లో భర్తీ చేయడంతోపాటు రోజ్‌గార్ మేళా నిర్వహించి వారికి నియామక పత్రాలను అందిస్తోంది.

PM Modi: రోజ్‌గార్‌ మేళా.. ఒకేసారి 70వేల మందికి నియామక పత్రాలు అందించనున్న ప్రధాని మోడీ.. ఎప్పుడంటే..
Pm Modi
Follow us

|

Updated on: May 02, 2023 | 12:01 PM

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలలో ఉద్యోగ ఖాళీలను త్వరతగతిన భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగాలను మిషన్ మోడ్ లో భర్తీ చేయడంతోపాటు రోజ్‌గార్ మేళా నిర్వహించి వారికి నియామక పత్రాలను అందిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కార్యక్రమం నిర్వహించి.. స్వయంగా ప్రధాని మోడీనే నియామక పత్రాలను అందించి.. ఉద్యోగాలు సాధించిన యువతీయువకులతో ముచ్చటించారు. రోజ్‌గార్ మేళా తదుపరి కార్యక్రమం మే 16న 22 రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. ఈ ఎంప్లాయిమెంట్ డ్రైవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 70,000 మందికి పైగా నియామక పత్రాలను ఉద్యోగాలు సాధించిన వారికి పంపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

భారీ జాబ్ మేళాలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 16న 70 వేల మంది యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. 22 రాష్ట్రాల్లోని 45 కేంద్రాల్లో జరగనున్న ఐదవ జాబ్ మేళా కార్యక్రమానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కేంద్రాల్లో జరిగే జాబ్ మేళాకు మంత్రులు హాజరుకానున్నారు. పీయూష్ గోయల్ (ముంబై), ధర్మేంద్ర ప్రధాన్ (భువనేశ్వర్), అశ్విని వైష్ణవ్ (జైపూర్), హర్దీప్ సింగ్ పూరి (కపుర్తల), నిర్మలా సీతారామన్ (చెన్నై), నరేంద్ర సింగ్ తోమర్ (రత్లం), జ్యోతిరాదిత్య సింధియా (భోపాల్), అనురాగ్ సింగ్ ఠాకూర్ (సిమ్లా)లో పాల్గొననున్నారు. మిగతా కేంద్రాల్లోనూ కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళా పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మే 16వ తేదీన 45 కేంద్రాల్లో ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) విజయం సాధించిన రోజున దీనిని నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. మొదటి రోజ్‌గార్ మేళా అక్టోబర్ 22, 2022న నిర్వహించగా.. కొత్తగా రిక్రూట్ అయిన 75,000 మందికి అపాయింట్‌మెంట్ సర్టిఫికెట్లు అందజేశారు. రెండవ మేళా నవంబర్ 22, 2022న నిర్వహించి సుమారు 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందించారు. ఈ ఏడాది జనవరి 20న మూడవ ఎడిషన్‌, ఏప్రిల్ 13న నాల్గవ ఎడిషన్‌ కార్యక్రమం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..