AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే ప్రసవించిన తల్లి.. బిడ్డ చనిపోయిందని బకెట్లో వదిలేసింది.. ఆ తర్వాత

ఒకప్పుడు గర్భీణులు ఎక్కువగా ఇంట్లోనే ప్రసవాలు చేసేవారు. ఆ తర్వాత ఈ కాలంలో ఆసుపత్రిలోనే ప్రసవాలు చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది ఇంట్లోనే ప్రసవం చేస్తున్నారు.

ఇంట్లోనే ప్రసవించిన తల్లి.. బిడ్డ చనిపోయిందని బకెట్లో వదిలేసింది.. ఆ తర్వాత
Police
Aravind B
|

Updated on: Apr 04, 2023 | 7:12 PM

Share

ఒకప్పుడు గర్భీణులు ఎక్కువగా ఇంట్లోనే ప్రసవాలు చేసేవారు. ఆ తర్వాత ఈ కాలంలో ఆసుపత్రిలోనే ప్రసవాలు చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది ఇంట్లోనే ప్రసవం చేస్తున్నారు. అయితే తాజాగా కేరళలోని ఓ మహిళ తన బిడ్డకు ఇంట్లోనే జన్మనిచ్చి ఆ బిడ్డ చనిపోయిందని భావించింది. కానీ చివరికి ఆ శిశువు బతికే ఉందని తెలియడంతో ఊపిరి పిల్చుకుంది. వివరాల్లోకి వెళ్తే అలప్పుజా జిల్లాలోని చెంగనూర్ లో ఓ మహిళ తన ఇంట్లో బాత్ రూంలోనే ప్రసవించింది. అయితే ఆ శిశువు చనిపోయినట్లు భావించిన ఆ తల్లి బకెట్లో ఆ బిడ్డను వదిలేసింది. ఆ తర్వాత ఆసుపత్రి వచ్చి వైద్యులకు ఈ విషయాన్ని తెలియజేసింది.

దీంతో ఆసుపత్రి వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ ఇంటికి చేరుకున్న పోలీసులు బకెట్లో ఉన్న ఆ శిశువు బతికే ఉన్నట్లు గుర్తించారు. ఆ బిడ్డను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మొదట చనిపోయిందనుకొని భావించిన తన బిడ్డ బతికే ఉండటంపై తల్లి సంతోషం వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి
Follow Us
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!