AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్గిల్ యుద్ధంలో మరణించినవారికన్నా ఈ పాండమిక్ కాలంలో మృతుల సంఖ్య ఎక్కువే, , మాజీ ఆర్మీ చీఫ్

లోగడ కార్గిల్ యుధ్దంలో మరణించినవారికన్నా ఈ కరోనా పాండమిక్ తరుణంలో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువేనని మాజీ ఆర్మీ చీఫ్  జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. 

కార్గిల్ యుద్ధంలో మరణించినవారికన్నా ఈ పాండమిక్ కాలంలో మృతుల సంఖ్య ఎక్కువే, , మాజీ ఆర్మీ చీఫ్
Army Chief General Ved Prakash Malik
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 18, 2021 | 9:55 PM

Share

లోగడ కార్గిల్ యుధ్దంలో మరణించినవారికన్నా ఈ కరోనా పాండమిక్ తరుణంలో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువేనని మాజీ ఆర్మీ చీఫ్  జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు.  దేశంలో ఎన్నికల ర్యాలీలు, రైతుల నిరసనలు కూడా ఈ కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్గిల్ వార్ రెండు నెలలపాటు కొనసాగిందని, ఆ వార్ లో మృతి చెందిన వారికన్నా ఈ కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య రెండున్నర  రెట్లు  ఎక్కువగా ఉందని మాలిక్ అన్నారు. నిన్న ఒక్క రోజే 1300 మందికి పైగా రోగులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ వార్ మీద దేశం ఫోకస్ పెట్టిందా అని అని ఆయన ప్రశ్నించారు. కార్గిల్ యుధ్ద సమయంలో ఈయన ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలు, ఢిల్లీలో రైతుల నిరసనలు ఇలాంటివి కరోనా కేసులు పెరగడానికి దోహద పడ్డాయని, ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ను తాను ఊహించలేదని మాలిక్ పేర్కొన్నారు. ఇండియా…. మేల్కో అని  ఆయన ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితిపై ఓ మాజీ సైనికాధికారి స్పందించడం ఇదే మొదటిసారి.

మరిన్ని ఇక్కడ చూడండి: బీహార్ లో మే 15 వరకు నైట్ కర్ఫ్యూ, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు బంద్

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రాణవాయువుకు అధిక డిమాండ్.. పరుగులు తీయనున్న ‘ఆక్సిజన్ ఎక్స్‏ప్రెస్’ రైళ్లు

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్