AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌కి షాకిచ్చిన మాజీ ప్రధాని.. ఎందుకో తెలుసా?

పాకిస్తాన్‌కు షాకిచ్చారు  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం పాక్ ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పలికింది. గురు నానక్ 550 జయంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, భారత్‌లో ఉన్న సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించిన కొద్ది సేపటికే మన్మోహన్ దాన్ని తిరస్కరించనున్నారని కాంగ్రెస్ […]

పాక్‌కి షాకిచ్చిన మాజీ ప్రధాని.. ఎందుకో తెలుసా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 30, 2019 | 6:51 PM

Share

పాకిస్తాన్‌కు షాకిచ్చారు  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం పాక్ ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పలికింది. గురు నానక్ 550 జయంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, భారత్‌లో ఉన్న సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించిన కొద్ది సేపటికే మన్మోహన్ దాన్ని తిరస్కరించనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

పాకిస్తాన్‌లో సిక్కు మతానికి చెందిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. భారత్‌లో ఉన్నట్టుగానే అక్కడ కూడా పంజాబ్ ఉంది. అయితే వచ్చే నెల నవంబర్‌లో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మన్మోహన్‌కు ఆహ్వానం పలుకుతూ ఆదేశ విదేశాంగ మంత్రి ఖరేషీ వీడియో సందేశంలో మాట్లాడారు. కర్తార్‌పూర్ కారిడార్ అనేది కార్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ ఆశ్రమం వరకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా సాహిబ్ వరకు పాక్ దీన్ని నిర్మిస్తుండగా, పంజాబ్‌లోని డేరా బాబా నానక్ నుంచి భారత్ నిర్మిస్తోంది. దీంతో భారత్‌లో నుంచి వెళ్లే సిక్కు భక్తులు ఎటువంటి వీసా మతులు లేకుండానే అక్కడి వెళ్లే వీలుకల్పిస్తున్నారు. కేవలం అక్కడి వెళ్లేందకు పర్మిషన్ తీసుకుంటే చాలు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు