AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్తుకు బానిసైన దంపతులు.. డ్రగ్స్ కొనేందుకు డబ్బులేక ఇద్దరు పిల్లలను అమ్మేసిన దారుణం..

తన బిడ్డను విక్రయించిన నిందితురాలు షబ్బీర్ అక్క రుబీనాఖాన్‌కు ఈ షాకింగ్ వాస్తవం తెలిసింది. దీంతో ఆగ్రహించిన రుబీనా వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేసింది. రుబీనా ఫిర్యాదును పోలీసులు క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పుడు షబ్బీర్ ఖాన్, అతని భార్య సైనా ఖాన్, ఉషా రాథోడ్, షకీల్ మక్రానీలపై కేసు నమోదు చేశారు. షబ్బీర్, సైనా డ్రగ్స్ బానిసలని పోలీసులు తెలిపారు.

మత్తుకు బానిసైన దంపతులు.. డ్రగ్స్ కొనేందుకు డబ్బులేక ఇద్దరు పిల్లలను అమ్మేసిన దారుణం..
Couple Sold Children
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2023 | 5:02 PM

Share

డ్రగ్స్‌కు బానిసలైన ఓ దంపతులు తమ ఇద్దరు పిల్లలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం భార్యాభర్తల కుటుంబీకులకు తెలియడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులైన దంపతులు మగబిడ్డను రూ.60 వేలకు, నెల వయసున్న ఆడబిడ్డను రూ.14 వేలకు విక్రయించినట్లుగా తెలియటంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కొనేందుకు తమ పిల్లలను అమ్ముతున్న దంపతులతో సహా మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక నెల పసికందును రక్షించగా, రెండేళ్ల బాలుడి కోసం గాలిస్తున్నారు. ఈ హృదయ విదారక సంఘటన ఎందరికో కలల నగరంగా పిలిచే ముంబైలో చోటుచేసుకుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దంపతులు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. డ్రగ్స్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ముంబైలోని అంధేరీలో తన ఇద్దరు పిల్లలను అమ్మేశారు. ఈ దంపతుల కుటుంబ సభ్యులు పిల్లలను విక్రయిస్తున్న విషయం తెలుసుకుని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో దంపతులు ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మహిళా ఏజెంట్లలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులైన దంపతులు తమ రెండేళ్ల కొడుకును రూ.60 వేలకు అమ్మేశారు. 9 నెలల ఆడబిడ్డను రూ.14,000కు విక్రయించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి దయా నాయక్ తెలిపారు.

మత్తు, మందు, డ్రగ్స్‌ లేకుండా బతకలేని పరిస్థితిలో ఈ దంపతులు ఉన్నారు. ఆ మేరకు అడిక్ట్ అయ్యాడు. ఈ సమయంలో ఏజెంట్ ఉషా రాథోడ్ ఈ జంటతో పరిచయం ఏర్పడింది. ఆ దంపతుల మగబిడ్డను 60 వేల రూపాయలకు అమ్మేసింది. అనంతరం 9 నెలల పసికందును 14 వేల రూపాయలకు విక్రయించింది. వీరిలో ఆడపిల్లను కొనుగోలు చేసిన షకీల్ మక్రానీని గుర్తించి అరెస్ట్ చేశారు. బిడ్డ రక్షించబడ్డాడు. అయితే మగబిడ్డను ఎవరు కొనుగోలు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. దీంతో మగబిడ్డను కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని, పాపను రక్షించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

తన బిడ్డను విక్రయించిన నిందితురాలు షబ్బీర్ అక్క రుబీనాఖాన్‌కు ఈ షాకింగ్ వాస్తవం తెలిసింది. దీంతో ఆగ్రహించిన రుబీనా వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేసింది. రుబీనా ఫిర్యాదును ముంబైలోని డి. ఎన్. నగర పోలీసులు క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పుడు షబ్బీర్ ఖాన్, అతని భార్య సైనా ఖాన్, ఉషా రాథోడ్, షకీల్ మక్రానీలపై కేసు నమోదు చేశారు. షబ్బీర్, సైనా డ్రగ్స్ బానిసలని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర