AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుణ్ జైట్లీ అంతిమయాత్ర

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా యమునా నది ఒడ్డుకు వరకు ఇది కొనసాగింది. అంతిమయాత్రకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌కి జైట్లీ పార్థివ దేహం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. 

అరుణ్ జైట్లీ అంతిమయాత్ర
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 25, 2019 | 3:07 PM

Share

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా యమునా నది ఒడ్డుకు వరకు ఇది కొనసాగింది. అంతిమయాత్రకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌కి జైట్లీ పార్థివ దేహం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.