AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాంటీ ట్యాంక్ మిసైల్ ‘ధ్రువాస్త్ర’ ప్రయోగాలు విజయవంతం

ఒడిషాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ట్యాంక్ విధ్వంసక క్షిపణి 'ధ్రువాస్త్ర' ప్రయోగాలు మూడూ విజయవంతమయ్యాయి. భారత పరిశోధన, అభివృద్ది  సంస్థ  (డీ ఆర్ డీ ఏ) రూపొందించిన ఈ మిసైళ్లను హెలికాఫ్టర్ పై నుంచి..

యాంటీ ట్యాంక్ మిసైల్ 'ధ్రువాస్త్ర' ప్రయోగాలు విజయవంతం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 23, 2020 | 11:04 AM

Share

ఒడిషాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ట్యాంక్ విధ్వంసక క్షిపణి ‘ధ్రువాస్త్ర’ ప్రయోగాలు మూడూ విజయవంతమయ్యాయి. భారత పరిశోధన, అభివృద్ది  సంస్థ  (డీ ఆర్ డీ ఏ) రూపొందించిన ఈ మిసైళ్లను హెలికాఫ్టర్ పై నుంచి ప్రయోగించవచ్చు.. ప్రపంచంలోని ఈ  తరహా క్షిపణుల్లో ఇది అత్యంత ఆధునికమైనదని డీ ఆర్ డీ ఏ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15, 16 తేదీలలోను, తాజాగా 22 న మరో మిసైల్ ని ప్రయోగించారు. ఆకాశం నుంచే కింది శత్రు బంపర్లను నాశనం చేయగల ధ్రువాస్త్ర మిసైళ్ళు మన సైన్యానికి ఎంతో ప్రయోజనకరమని అంటున్నారు.

భారత-చైనా ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో ఈ క్షిపణుల పాత్ర చాలా కీలకమైనది.