AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపై నడ్డా క్లారిటీ.. ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్న బీజేపీ అధ్యక్షుడు

దక్షిణాదిలో విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం అందుకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఆవకాశంగా మల్చుకోవాలని..

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపై నడ్డా క్లారిటీ.. ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్న బీజేపీ అధ్యక్షుడు
K Sammaiah
|

Updated on: Jan 31, 2021 | 5:55 AM

Share

దక్షిణాదిలో విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం అందుకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఆవకాశంగా మల్చుకోవాలని భావిస్తుంది. త్వరలో జరగబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలతో జతకట్టి సత్తా చాటేందుకు పావులు కదుపుతుంది.

ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకేతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధురైలో జరిగిన సభలో క్లారిటీ ఇచ్చారు. ఇరు పార్టీల‌ మధ్య ఉన్న‌ పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని నడ్డా చెప్పారు. అయితే తమ కూటమి నుంచి ముఖ్య‌మంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రం స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు.

సీఎం అభ్యర్థి విషయంలో అసెంబ్లీ ఎన్నికల అనంత‌రం పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేత‌లు అంటున్నారు. మధురైలో జరిగిన సభలో పాల్లొనే ముందు జేపీ న‌డ్డా మీనాక్షి దేవాలయాన్ని సందర్శించి, పూజ‌ల్లో పాల్గొన్నారు. అనంత‌రం పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు.

ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన