AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue: డెంగ్యూ బారిన పడ్డవారు.. ఈ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణంతో దోమకాటు బారిన పడుతున్నారు. ఈ కారణంగా శరీరంలో ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. డెంగ్యూకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు...

Dengue: డెంగ్యూ బారిన పడ్డవారు.. ఈ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి..
Dengue
Narender Vaitla
|

Updated on: Oct 10, 2024 | 5:08 PM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణంతో దోమకాటు బారిన పడుతున్నారు. ఈ కారణంగా శరీరంలో ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. డెంగ్యూకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే డెంగ్యూ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. డెంగ్యూ బారిన పడిన పడితే కొన్ని రకాల ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డెంగ్యూ బారిన పడిన వారు స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా డెంగ్యూ బారినపడినవారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో ఇది జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే తీసుకునే ఆహారంలో కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్‌ తీసుకుంటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణంకాక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

డెంగ్యూతో బాధపడుతున్న వారు ఆయిల్‌ ఫుడ్‌ను కూడా పూర్తిగా తగ్గించేయాలి. ఇది రోగి జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపుతుంది. నూనె ఎక్కువగా ఉన్న ఆహారంలో తినడం వల్ల చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. అలాగే కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీలకు సైతం దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు పడాలి. ఇందుకోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు వంటివి ఫుడ్‌ మెనూలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల రోగి డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!