కరోనా టీకా కోసం భారత్ వైపే ప్రపంచ దేశాల చూపు, ఇండియాలోని ఔషధ తయారీ సంస్థలకు వివిధ దేశాల నుంచి భారీగా ఆర్డర్లు

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా పేరున్న భారత్ కు కరోనా వ్యాక్సిన్ తయారీతో ఆపేరు మరో పదింతలైంది. గతంలోనూ ప్రపంచ..

కరోనా టీకా కోసం భారత్ వైపే ప్రపంచ దేశాల చూపు, ఇండియాలోని ఔషధ తయారీ సంస్థలకు వివిధ దేశాల నుంచి భారీగా ఆర్డర్లు
Follow us

|

Updated on: Jan 13, 2021 | 2:11 PM

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా పేరున్న భారత్ కు కరోనా వ్యాక్సిన్ తయారీతో ఆపేరు మరో పదింతలైంది. గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వారికి వివిధ రకాల మందులు సరఫరా చేసిన భారత్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. కొవిడ్ మహమ్మారిని తుదముట్టించేందుకు ప్రపంచంలోనే అధికంగా కరోనా వ్యాక్సిన్లను తయారు చేసే దేశంగా ఇండియా నిలువబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకా డిమాండ్ లో అత్యధికంగా 60 శాతం అవసరాలను భారత్ తీర్చబోతోంది.

నెలకు 7 కోట్ల టీకాలను తయారు చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మరో కరోనా టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ఏడాదికి 20 కోట్ల డోసుల టీకాలు తయారు చేస్తామని తెలిపింది. ఇక, మధ్య, అల్పాదాయ దేశాలకు 100 కోట్ల వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరం ఇనిస్టిట్యూట్‌ తెలుపగా, 3 కోట్ల డోసుల కోసం సీరం ఇనిస్టిట్యూట్‌తో బంగ్లాదేశ్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, సౌదీ అరేబియా, మయన్మార్, మొరాకో, నేపాల్ తదితర దేశాలతో సీరం ఇన్‌స్టిట్యూట్ తోపాటు, భారత్ బయోటెక్ కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి.

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...