టాప్ 10 న్యూస్@ 1 PM
1. బీ కేర్ఫుల్.. తెలుగు రాష్ట్రాలకు పిడుగు లాంటి వార్త.. ! ఇప్పటికే గత వారం రోజులుగా పదిహేడు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో.. Read more 2. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్కు పగుళ్లు భాగ్యనగరానికే తలమానికంగా నిలిచిన పీవీ ఎక్స్ప్రెస్ వే ప్రమాద బారిన పడింది. మెహిదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్ […]

1. బీ కేర్ఫుల్.. తెలుగు రాష్ట్రాలకు పిడుగు లాంటి వార్త.. !
ఇప్పటికే గత వారం రోజులుగా పదిహేడు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో.. Read more
2. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్కు పగుళ్లు
భాగ్యనగరానికే తలమానికంగా నిలిచిన పీవీ ఎక్స్ప్రెస్ వే ప్రమాద బారిన పడింది. మెహిదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఉన్న ఈ ఫ్లై ఓవర్ పిల్లర్ ఒకటి పగుళ్లకు గురైంది. పిల్లర్ నంబర్ 20 వద్ద.. Read more
3. కంటోన్మెంట్ ప్రాంతవాసులకు ఆర్మీ సడన్ షాక్… ఏంటంటే?
నగరంలోని కంటోన్మెంట్ వాసులకు ఆర్మీ సడన్ షాక్ ఇచ్చింది. ఏలాంటి ముందస్తు సూచన లేకుండా మిలటరీ ప్రాంతాల్లో రహదారులను మూసివేసింది. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు.. Read more
4. ఇంద్రకీలాద్రి పై ప్రమాదం.. రక్తపు మరకల పైనే భక్తుల “ప్రయాణం”
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటుచేసుకుంది. దసరా శరన్నవరాత్రుల కోసం చేస్తున్న ఏర్పాట్లలో ప్రమాదం జరిగింది. పాతరాజగోపురం పై షెడ్డు నిర్మిస్తుండగా ఓ వ్యక్తి అమాంతం కాలు జారి కిందపడి.. Read more
5. బీజేపీతోనే వచ్చింది చిక్కు.. కేసీఆర్, జగన్ తలో దిక్కు !
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ నదీజలాల పంపకంవంటి అంశాల్లో ‘ ఇచ్చి పుచ్చుకునే ‘ ధోరణిలో పరస్పరం ‘ స్నేహ భావం ‘ తో మెలగుతున్నప్పటికీ రాజకీయంగా బీజేపీతోనే వీరికి వచ్చిందో చిక్కు ! వీరి.. Read more
6. సంపన్నుల జాబితాలో తెలుగువారి హవా.. ఎవరంటే..?
ప్రముఖ సంస్థ ఐఐఎఫ్ఎల్( ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్) వెల్త్ హూరన్ భారత కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో వరుసగా ఎనిమిదోసారి ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన.. Read more
7. నా అంత్యక్రియలకు నా విరాళం.. ఓ అనాథ కన్నీటి గాథ
అతడు ఒక అనాథ.. జీవితం మీద విరక్తి పుట్టింది. చనిపోవాలి అనుకున్నాడు. కాని.. తను చనిపోతే అంతక్రియలు ఎవరు చేస్తారు.? అనాథ శవాన్ని ఎవరు పట్టించుకోరు కదా.? అందుకే ముందుగానే తన అంత్యక్రియలకు.. Read more
8. డెంగ్యూ కాటుతో.. బంగారంలా మారిన బొప్పాయి..
నిన్న ఉల్లి, నేడు బొప్పాయి ధరల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు 30, 40 రూపాయలు పెడితే దొరికే బొప్పాయి ఇప్పుడు వంద రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అసలు బొప్పాయి వల్ల.. Read more
9. సంచలన పాత్రలో సన్నీలియోన్.. ఈసారి ఏం చేయబోతోందంటే..?
ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన కొద్దికాలంలోనే టాప్ సెలెబ్రెటీగా వెలిగిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ.. Read more
10. శ్రీనగర్ కు మళ్లీ దోవల్… ఈసారి ఏంచేయబోతున్నారంటే..?
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ పర్యటన పై ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొద్ది రోజుల పాటు కశ్మీర్లో ఉండి అక్కడి పరిస్థితులు సమీక్షించిన ఆయన.. మళ్లీ కశ్మీర్లో.. Read more



