AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

శివమొగ్గ : కర్ణాటకలోని శివమొగ్గ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర తాలూకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్‌పిజి సిలిండర్లను తీసుకువెళుతున్న ట్రక్కు రోడ్డు నిర్మాణ సామగ్రిని తీసుకువెళుతున్న మరొక ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2019 | 11:29 AM

Share

శివమొగ్గ : కర్ణాటకలోని శివమొగ్గ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర తాలూకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్‌పిజి సిలిండర్లను తీసుకువెళుతున్న ట్రక్కు రోడ్డు నిర్మాణ సామగ్రిని తీసుకువెళుతున్న మరొక ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.