AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా’కు మందు దొరికేసింది!

ప్రస్తుతం కరోనా వైరస్.. అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ కరోనాకి ప్రపంచం మొత్తం షేక్ అవుతోంది. కరోనా దెబ్బకి.. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 300 మందికి పైగా మృతి చెందారు. ఇంకా కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. కాగా.. భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి  మలేషియాలో మృతి చెందాడు. ఇన్ని రోజులైనా.. ఈ ప్రమాదకర వైరస్‌కి మందును కనిపెట్టలేకపోతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో కరోనాకి మందు కనిపెట్టామని ఆ ప్రభుత్వం తెలియజేసింది. కాక్టెయిల్ వల్ల […]

'కరోనా'కు మందు దొరికేసింది!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 03, 2020 | 8:40 PM

Share

ప్రస్తుతం కరోనా వైరస్.. అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ కరోనాకి ప్రపంచం మొత్తం షేక్ అవుతోంది. కరోనా దెబ్బకి.. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 300 మందికి పైగా మృతి చెందారు. ఇంకా కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. కాగా.. భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి  మలేషియాలో మృతి చెందాడు. ఇన్ని రోజులైనా.. ఈ ప్రమాదకర వైరస్‌కి మందును కనిపెట్టలేకపోతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో కరోనాకి మందు కనిపెట్టామని ఆ ప్రభుత్వం తెలియజేసింది. కాక్టెయిల్ వల్ల కరోనా వైరస్ తగ్గుతుందని థాయ్‌ ప్రభుత్వం పేర్కొంది. కరోనా వైరస్ సోకిన ఓ  71 ఏళ్ల వృద్ధుడికి సాధారణ ఫ్లూ చికిత్సకు ఉపయోగించే కాక్టెయిల్‌ను మందుగా ఇచ్చామని.. అతనికి 48 గంటల్లో రోగం తగ్గి, నార్మల్‌ అయిపోయాడని థాయ్‌‌లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా జారీ చేసింది. ఈ వార్తతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం