తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారావు నియామకం.. ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ గా డి. కృష్ణారెడ్డి నియమితులయ్యారు. మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పూర్తి స్థాయి.....

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారావు నియామకం.. ఉత్త‌ర్వులు జారీ
Follow us

|

Updated on: Dec 18, 2020 | 6:33 AM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ గా డి. కృష్ణారెడ్డి నియమితులయ్యారు. మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పూర్తి స్థాయి చైర్మన్ ను నియమించే వరకు ఈ పదవిలో ఉండనున్నారు.

అయితే ప్రస్తుతం కృష్ణారావు టీఎస్ పీఎస్సీలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ ఛైర్మన్ గా ఉన్న ఘంటా చక్రపాణి, పలువురు కమిషన్ సభ్యుల పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు