AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు నష్టపోయి.. 39,756 వద్ద ట్రేడింగ్ ముగించగా.. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11,906 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు భారీగా నష్టపోగా.. టాటా స్టీల్ షేర్లు భారీగా లాభపడ్డాయి.    

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Ravi Kiran
|

Updated on: Jun 12, 2019 | 5:23 PM

Share

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు నష్టపోయి.. 39,756 వద్ద ట్రేడింగ్ ముగించగా.. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11,906 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు భారీగా నష్టపోగా.. టాటా స్టీల్ షేర్లు భారీగా లాభపడ్డాయి.