AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్…

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు పలు రకాల ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది.

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్...
Ravi Kiran
|

Updated on: Aug 17, 2020 | 12:50 AM

Share

SBI Good News: స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు పలు రకాల ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక నుంచి ఎస్ఎంఎస్ అలెర్ట్స్, మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 15న స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ట్విట్టర్ ద్వారా ఖాతాదారులకు సమాచారం అందించింది.

కాగా, ఎస్బీఐ గతంలో అర్బన్ ప్రాంతాల్లో అకౌంట్ ఉన్నవాళ్లు రూ. 3000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న బ్రాంచుల్లో ఖాతా ఉన్నవారు రూ. 2000, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఖాతా ఉన్నవాళ్లు రూ. 1000 ఉంచుకోకపోతే జరిమానాలు విధించేది. అటు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం ప్రతీ త్రైమాసికానికి రూ. 12+జీఎస్టీ వసూలు చేసేది. ఇప్పుడు ఆ ఛార్జీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

Follow Us
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం