జియో అండ్ రియల్ మీ జత… తక్కువ ధరకే 4జీ ఫోన్లు అందించేందుకు…. 5జీ ఫోన్ల తయారీ కూడా…

భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో రియల్ మీ, మరో సంస్థతో జతకట్టేందుకు రెడీ అవుతోంది. దేశంలోని సెల్ ఫోన్ వినియోగదారులకు 4జీ, 5జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

జియో అండ్ రియల్ మీ జత... తక్కువ ధరకే 4జీ ఫోన్లు అందించేందుకు.... 5జీ ఫోన్ల తయారీ కూడా...
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2020 | 7:52 PM

భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో రియల్ మీ, మరో సంస్థతో జతకట్టేందుకు రెడీ అవుతోంది. సాంకేతిక నిపుణులు, సంస్థల ప్రతినిధుల కథనం ప్రకారం…. రెండు సంస్థలు కలిసి పని చేయబోతున్నాయి. తక్కువ ధరకు 4 జీ ఫోన్లను అందించడంతో పాటు… రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే 5జీ నెట్వర్కు అనుగుణమైన ఫోన్ల తయారీకి సిద్ధం కానున్నాయి.

ఇప్పటికీ 2జీ ఫోన్లే….

కాగా, దేశంలో ఇప్పటికీ చాలా మంది 2జీ ఫోన్లే వాడుతున్నారని రిలయన్స్ జియో వస్తువులు, సేవల విభాగం ప్రెసిడెంట్ సునీల్ దత్త్ అన్నారు. ఇక రియల్ మీ సీఈఓ మాధవ్ సేత్ మాట్లాడుతూ… దేశంలోని పౌరులకు 5జీ సేవలు అందించేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. వారికి తక్కువ ధరకు అందుబాటులో ఉండే విధంగా 5జీ టెక్నాలజీ కలిగిన ఫోన్లను అందిస్తాని తెలిపారు.

మీడియా టెక్ సంస్థ భారతీయ మేనేజింగ్ డైరెక్టర్ జైన్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సాంకేతిక విప్లవం సంభవించబోతోందని అన్నారు. క‌ృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు ఇలా అన్ని విభాగాల్లో సాంకేతికత మెరుగవబోతోందని అన్నారు. 2021 వరకు భారత దేశంలో 5జీ సేవలు అందబోతున్నాయని, దానికి అనుగుణంగా సాంకేతికతతో కూడిన సెల్‌ఫోన్ పరికరాలను తయారు చేస్తామని ప్రకటించారు.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు