లోక్‌సభ సమావేశాల ముగింపురోజు మోడీ భావోద్వేగ ప్రసంగం

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల ముగింపు సభలో ప్రధాని మోడీ భావేద్వేగంగా ప్రసంగించారు. 2014లో లోక్‌సభకు తాను మొదటిసారిగా వచ్చానని, అంతా కొత్తగా అనిపించేదని చెప్పారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి అర్ధం చేసుకున్నానని తెలిపారు. మోడీ తన స్పీచ్‌లో ప్రస్తావించిన హైలెట్ పాయింట్స్.. 1) ప్రపంచ డిజిటల్ మ్యాప్‌లో భారత్ తన స్థానం మెరుగుపరుచుకుంది. 2) నోట్ల రద్దుపై తాను మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందని 2016 రాహుల్ గాంధీ అన్న మాటలకు కౌంటర్‌గా మోడీ స్పందించారు. […]

లోక్‌సభ సమావేశాల ముగింపురోజు మోడీ భావోద్వేగ ప్రసంగం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:22 PM

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల ముగింపు సభలో ప్రధాని మోడీ భావేద్వేగంగా ప్రసంగించారు. 2014లో లోక్‌సభకు తాను మొదటిసారిగా వచ్చానని, అంతా కొత్తగా అనిపించేదని చెప్పారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి అర్ధం చేసుకున్నానని తెలిపారు.

మోడీ తన స్పీచ్‌లో ప్రస్తావించిన హైలెట్ పాయింట్స్..

1) ప్రపంచ డిజిటల్ మ్యాప్‌లో భారత్ తన స్థానం మెరుగుపరుచుకుంది. 2) నోట్ల రద్దుపై తాను మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందని 2016 రాహుల్ గాంధీ అన్న మాటలకు కౌంటర్‌గా మోడీ స్పందించారు. భూకంపం వస్తుందని కొందరు హెచ్చరించారు. కానీ అలాంటిదేమీ చూడలేదు. 3) ప్రపంచంలో భారత దేశం 6వ పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగింది. 5 ట్రిలియన్ డాలర్లకు చేరువగా ఉంది. 4) లోక్‌సభ సెషన్స్ ఎక్కువ శాతం బాగా జరిగాయి. ఇది చాలా మంచి విషయం. 5) స్పీకర్, రక్షణ శాఖ మంత్రితో సహా ఈ లోక్‌సభలో అత్యధికంగా 44 మంది మహిళా ఎంపీలున్నారు. 6) భారత దేశ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంది. ఇది చాలా మంచి పరిణామం. 7) ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్నాయి. ఆ దిశగా తన వంతు ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ సోలార్ అలియన్స్‌ ఏర్పాటుకు కృషి చేసింది. 8) ములాయం సింగ్ యాదవ్ మా ప్రభుత్వాన్ని దీవించారు. 9) ఈ సభలో నేను ఎలా కౌగిలించుకోవడం ఎలా? వేరే వారిమీద పడిపోవడం ఎలా అనేది నేర్చుకున్నాను. 10) సభలో కన్ను కొట్టడాన్ని కూడా చూశాను. 11) దుష్ట శక్తి ప్రయత్నం మొత్తం వృధా కావాలి. 12) ఉపగ్రహాల ప్రయోగాల్లో గొప్ప అభివృద్ధి సాధించాం. 13) మా పాలనలో బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు వివాదం పరిష్కారమైంది. 14) ప్రకృతి విపత్తులతో కష్టాలు ఎదుర్కొన్న దేశాలకు ఎంతో సాయం చేశాం. 15) అవినీతికి వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశాం. 16) ఈ సభలో 203 బిల్లులు ఆమోదం పొందాయి. 17) జీఎస్టీ బిల్లు తెచ్చి దేశ ఆర్థిక రంగ రూపురేఖలు మార్చాం. 18) ఐక్యరాజ్య సమితిలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ జయంతులు నిర్వహిస్తున్నారు. భారత గౌరవ పెరిగింది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు