గోవా త‌రువాత క‌రోనా ‌ఫ్రీజోన్‌గా..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. తాజాగా గోవా తరువాత మరొక రాష్ట్రం కూడా ఈ వైరస్ వ్యాప్తి నుంచి పూర్తిగా విముక్తి పొందింది. మిజోరాంలో కరోనా సోకిన ఏకైక వ్యక్తి

గోవా త‌రువాత క‌రోనా ‌ఫ్రీజోన్‌గా..
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 1:36 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. తాజాగా గోవా తరువాత మరొక రాష్ట్రం కూడా ఈ వైరస్ వ్యాప్తి నుంచి పూర్తిగా విముక్తి పొందింది. మిజోరాంలో కరోనా సోకిన ఏకైక వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం‌కు చెందిన 50 ఏళ్ల మతాధికారి నెదర్లాండ్స్‌కు వెళ్లారు. మార్చి 24 న అతను కరోనా బారిన పడ్డాడు.

కాగా.. మిజోరాం రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆర్ లాల్తాంగ్లియానా మాట్లాడుతూ.. గత 24 గంటల్లో కరోనా బారిన పడిన వ్య‌క్తికి సంబంధించిన రిపోర్టులో నాలుగుసార్లు నెగిటివ్ వ‌చ్చింద‌ని అన్నారు. దీంతో అత‌ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యార‌న్నారు. ఇప్పుడు మిజోరంను కోవిడ్ -19 స్వేచ్ఛాయుత‌ రాష్ట్రంగా ప్రకటించవచ్చు. ఇక్క‌డ ఒక్క కరోనా రోగి కూడా లేర‌ని తెలిపారు. అంతకుముందు గోవా కూడా కరోనా వైరస్ పై విజయం సాధించింది. ఇక్క‌డ మొత్తం 7 కేసులు న‌మోదు కాగా, వాటిలో చివరి కేసు కూడా నెగిటివ్‌గా తేలింది.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు