ఇండియన్ సినిమాలో కొత్త సంచలనం.. త్వరలో 3డీ రామాయణం..

తెలుగులో భారీ సినిమాలకు పెట్టింది పేరు అల్లు అరవింద్. పేరుకు తగ్గట్టుగా సినిమాలను నిర్మిస్తుంటారు. ఆయన సినిమా చేస్తున్నారంటే చాలు భారీ బడ్జెట్ ఉంటుందని ముందే ఊహించుకోవచ్చు. కథ నచ్చితే చాలు.. బడ్జెట్ విషయంలో బౌండరీస్‌ని లెక్కచేయరు అల్లు అరవింద్. ఒక‌ప్పుడు తెలుగు సినిమా మార్కెట్ క‌నీసం 40 కోట్లు కూడా లేని స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా 40 కోట్ల‌తో మ‌గ‌ధీర సినిమా నిర్మించాడు అల్లు అర‌వింద్. ఆయ‌న ఇచ్చిన ధైర్యంతోనే తెలుగులో భారీ సినిమాలు […]

ఇండియన్ సినిమాలో కొత్త సంచలనం.. త్వరలో 3డీ రామాయణం..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 2:20 PM

తెలుగులో భారీ సినిమాలకు పెట్టింది పేరు అల్లు అరవింద్. పేరుకు తగ్గట్టుగా సినిమాలను నిర్మిస్తుంటారు. ఆయన సినిమా చేస్తున్నారంటే చాలు భారీ బడ్జెట్ ఉంటుందని ముందే ఊహించుకోవచ్చు. కథ నచ్చితే చాలు.. బడ్జెట్ విషయంలో బౌండరీస్‌ని లెక్కచేయరు అల్లు అరవింద్. ఒక‌ప్పుడు తెలుగు సినిమా మార్కెట్ క‌నీసం 40 కోట్లు కూడా లేని స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా 40 కోట్ల‌తో మ‌గ‌ధీర సినిమా నిర్మించాడు అల్లు అర‌వింద్. ఆయ‌న ఇచ్చిన ధైర్యంతోనే తెలుగులో భారీ సినిమాలు వ‌చ్చాయి.

మరోసారి రామాయణం లాంటి ఇతిహాస గాథను 3డీలో చూపించేందుకు ఆయన సిద్దమయ్యారు. మహాభారతం, రామయణం వంటి ఇతిహాసాల గురించి ఎన్నిసార్లు చూసినా.. చదివినా తనివి తీరదు. రామాయణం అంటే రాముని గాథ ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమే. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నిసార్లు రామాయ‌ణ గాథ చూపించినా కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించారు.

అయితే మొత్తం 3 భాగాలుగా రామాయణాన్ని సినిమా రూపంలో చూపించనున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, మధు వంతెన, నమిత్ మల్హోత్రా. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది. ఇందులో న‌టించ‌బోయే న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాలు మాత్రం వెల్ల‌డికాలేదు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??