కంగనాపై వచ్చిన డ్రగ్‌ ఆరోపణలపై మహా సర్కారు దర్యాప్తు

బాలీవుడ్‌ నిప్పుకణం కంగనా రనౌత్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకే వెళుతుంది.. తన కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత కంగనా మరింత దూకుడుగా వెళుతున్నారు..

కంగనాపై వచ్చిన డ్రగ్‌ ఆరోపణలపై మహా సర్కారు దర్యాప్తు
Follow us

|

Updated on: Sep 11, 2020 | 4:41 PM

బాలీవుడ్‌ నిప్పుకణం కంగనా రనౌత్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకే వెళుతుంది.. తన కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత కంగనా మరింత దూకుడుగా వెళుతున్నారు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంగనాపై వచ్చిన డ్రగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమయ్యింది.. ఈ మేరకు ముంబాయి పోలీసులను దర్యాప్తు చేయమని కోరింది.. నిషేధిత పదార్థాలు, నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ను కంగనా వాడతారనే ఆరోపణల నిగ్గు తేల్చాల్సిందిగా ముంబాయి పోలీసులకు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. కంగనా రనౌత్‌ కొకైన్‌ వాడతారని, తనను కూడా మాదకద్రవ్యాలను తీసుకోవాలని కోరారని నాలుగేళ్ల కిందట ఆధ్యయన్‌ సుమన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తవ్వితీసింది.. 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌పై అధ్యయన్‌ సుమన్‌ పలు ఆరోపణలు చేశారు.. ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర హోమ్‌మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అసెంబ్లీలో ప్రస్తావించారు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు రాబట్టాల్సిందిగా ప్రభుత్వం కోరడంతో ముంబాయి పోలీసులు కూడా అందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ అంశంపై సిట్‌తో విచారణ జరిపించాలా? లేక యాంటో నార్కోటిక్స్‌ విభాగానికి దర్యాప్తు బాధ్యతను ఇవ్వాలా అన్నది ముంబాయి పోలీసులు ఇంకా తేల్చుకోలేదు.. కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరాటం మున్ముందు మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు