కొత్త పార్లమెంట్‌లో పది ఆర్డినెన్స్‌లకు మోక్షం..?

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం మొదటి పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి లోక్‌సభ, 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తీసుకువచ్చిన పది ఆర్డినెన్స్‌లను.. ఈ సమావేశాల్లో చట్టాలుగా మార్చేలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోందట. అందులో ట్రిపుల్ తలాక్ రద్దు ఒకటి. గత సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ […]

కొత్త పార్లమెంట్‌లో పది ఆర్డినెన్స్‌లకు మోక్షం..?
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 11:39 AM

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం మొదటి పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి లోక్‌సభ, 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తీసుకువచ్చిన పది ఆర్డినెన్స్‌లను.. ఈ సమావేశాల్లో చట్టాలుగా మార్చేలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోందట. అందులో ట్రిపుల్ తలాక్ రద్దు ఒకటి. గత సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ అంశం లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ.. రాజ్యసభలో ఆమోదం పొందలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా ట్రిపుల్ తలాక్‌ రద్దును చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ట్రిపుల్ తలాక్ రద్దుతో పాటు మెడికల్ కౌన్సిల్, కంపెనీస్, డిపాజిట్ పథకాలు, జమ్ము కశ్మీర్ రిజర్వేషన్, ఆధార్, న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ అర్బిటేషన్ సెంటర్, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్, స్పెషల్ ఎకనమిక్ జోన్, సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌లను కూడా చట్టాలుగా చేయాలని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే గత పార్లమెంట్‌ నుంచి కొనసాగుతున్న ఏదైనా ఆర్టినెన్స్‌ను చట్టంగా చేయాలంటే 45 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు