సుశాంత్ కోసమే డ్రగ్స్ కొన్నా.. విచారణలో ఒప్పుకున్న రియా.!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణలోకి నటి రియా చక్రవర్తి ఒప్పుకుందని సమాచారం.

సుశాంత్ కోసమే డ్రగ్స్ కొన్నా.. విచారణలో ఒప్పుకున్న రియా.!
Follow us

|

Updated on: Sep 06, 2020 | 7:21 PM

I procured drugs For Sushant Says Rhea Chakraborty: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణలోకి నటి రియా చక్రవర్తి ఒప్పుకుందని సమాచారం. సుశాంత్ కోసమే తాను డ్రగ్స్ కొన్నట్లు రియా పేర్కొందట. షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరిండాల ద్వారానే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించిందట.

కాగా, కేసు విచారణలో భాగంగా మళ్లీ రేపు విచారణకు హాజరు కావాలని ఆమెను అధికారులు ఆదేశించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎన్సీబీ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిండా, సుశాంత్‌ కుక్(వంట మనిషి) దీపేష్ శావంత్‌తో పాటు డ్రగ్ డీలర్ కైజన్‌ను అరెస్ట్ చేశారు. ఏ క్షణంలోనైనా రియా చక్రవర్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Latest Articles
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..