జగన్ లక్షణమైన నిర్ణయం: లక్ష్మీ నారాయణ

ఏపీలోకి సీబీఐని అనుమతిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ, జనసేన అధినేత లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయం శుభపరిణామని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సీబీఐని రాష్ట్రంలోకి రానీయకుండా చేసి గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆయన అన్నారు. విశాఖ ప్రజల తనను విశ్వసించారని.. తనను నమ్మి 2లక్షల మంది ఓట్లు వేశారని ఆయన చెప్పుకొచ్చారు.  కాగా వైఎస్ జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న […]

జగన్ లక్షణమైన నిర్ణయం: లక్ష్మీ నారాయణ
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2019 | 11:08 AM

ఏపీలోకి సీబీఐని అనుమతిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ, జనసేన అధినేత లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయం శుభపరిణామని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సీబీఐని రాష్ట్రంలోకి రానీయకుండా చేసి గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆయన అన్నారు. విశాఖ ప్రజల తనను విశ్వసించారని.. తనను నమ్మి 2లక్షల మంది ఓట్లు వేశారని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా వైఎస్ జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన అక్రమాస్తుల కేసును అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ విచారించారు. ఇక ఎన్నికలు ముగిశాక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీ నారాయణ.. జగన్‌‌ లక్ష కోట్లు అవినీతి చేశారన్న వార్తలు రాజకీయ ఆరోపణలేనని స్పష్టం చేవారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం జగన్‌ రూ.1,366కోట్ల మేరకే అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు ఉన్నాయని.. దాన్నే తాము చార్జ్‌షీట్‌లో పొందుపరిచామని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..