ఢిల్లీ అల్లర్ల కేసులో దర్యాప్తు ప్రారంభం, 300 మంది పోలీసులకు గాయాలు, రైతులపై 22 కేసుల నమోదు

ఢిల్లీలో మంగళవారం  హింసాత్మకంగా  మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అల్లర్లు, ఘర్షణల్లో 86 మంది పోలీసులు గాయపడినట్టు తేలింది..

ఢిల్లీ అల్లర్ల కేసులో దర్యాప్తు ప్రారంభం, 300 మంది పోలీసులకు గాయాలు, రైతులపై 22 కేసుల నమోదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2021 | 10:54 AM

ఢిల్లీలో మంగళవారం  హింసాత్మకంగా  మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అల్లర్లు, ఘర్షణల్లో 300 మంది పోలీసులు గాయపడినట్టు తేలింది. దాడులకు పాల్పడిన వారికి సంబంధించి 22 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ప్రత్యేక విభాగం ఈ కేసులను దర్యాప్తు చేసే అవకాశం ఉంది. నగరంలో ముకర్బా చౌక్, ఘాజీపూర్. ఐ టీ ఓ, సీమాపురి. టిక్రి బోర్డర్, రెడ్ ఫోర్ట్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో పోలీసులు గాయపడినట్టు పేర్కొన్నారు. ఘాజీపూర్, సింఘు తదితర చోట్ల అన్నదాతలు బ్యారికేడ్లను విరగ గొట్టారు. కొన్నింటిని కింద కాలువలో పడేశారు. ఈ ఘటనల్లో 8 బస్సులు, 17 ప్రైవేటు వాహనాలు దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలను ఖాకీలు సీరియస్ గా పరిగణించారు. అక్కడ స్తంభాలపై రైతులు ఎగురవేసినవి ఖలిస్తానీ జెండాలా, కాదా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు.

నిన్న రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాలు ముగియడానికి ముందే రైతులు ఒక్కసారిగా బోర్డర్స్ దాటి నగరంలోకి దూసుకువచ్చారు. దాంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారిపోయింది.

Also Read:

ఎర్రకోట వైపు రైతులను ప్రేరేపించింది ఎవరు..? ఆ హీరోతో ఢిల్లీ ఉద్రిక్తతలకు సంబంధమేంటీ..?

Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి

వనస్థలిపురంలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. కుటుంబసభ్యుల అప్రమత్తతతో తప్పిన ముప్పు

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!