AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరన్నవరాత్రులలో కళకళలాడిన దుర్గ గుడి, నాలుగు కోట్లకు పైగా ఆదాయం

కరోనా కాలంలోనూ దసరా వేడుకలను ప్రజలు ఘనంగానే జరుపుకున్నారు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.. అక్కడ దేవి శరన్నవ రాత్రులు కన్నుల పండుగగా జరిగాయి.. ఈ నవరాత్రులలో 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గ గుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, అయితే అందులో సుమారు 35 వేల మంది భక్తులు […]

శరన్నవరాత్రులలో కళకళలాడిన దుర్గ గుడి, నాలుగు కోట్లకు పైగా ఆదాయం
Balu
|

Updated on: Oct 27, 2020 | 5:35 PM

Share

కరోనా కాలంలోనూ దసరా వేడుకలను ప్రజలు ఘనంగానే జరుపుకున్నారు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.. అక్కడ దేవి శరన్నవ రాత్రులు కన్నుల పండుగగా జరిగాయి.. ఈ నవరాత్రులలో 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గ గుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, అయితే అందులో సుమారు 35 వేల మంది భక్తులు దర్శనానికి రాలేకపోయారని చెప్పారు.. దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన వారికి ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా 1,51,124 టికెట్లు అందజేశామన్నారు. నవరాత్రుల సందర్భంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి నాలుగు కోట్ల 36 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరిందని తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను పాటించే ఉత్సవాలను నిర్వహించామన్నారు.. భక్తులు కూడా చక్కగా సహకరించారని చెప్పారు.

Follow Us
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా?
తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా?
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..