శరన్నవరాత్రులలో కళకళలాడిన దుర్గ గుడి, నాలుగు కోట్లకు పైగా ఆదాయం

కరోనా కాలంలోనూ దసరా వేడుకలను ప్రజలు ఘనంగానే జరుపుకున్నారు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.. అక్కడ దేవి శరన్నవ రాత్రులు కన్నుల పండుగగా జరిగాయి.. ఈ నవరాత్రులలో 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గ గుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, అయితే అందులో సుమారు 35 వేల మంది భక్తులు […]

శరన్నవరాత్రులలో కళకళలాడిన దుర్గ గుడి, నాలుగు కోట్లకు పైగా ఆదాయం
Follow us

|

Updated on: Oct 27, 2020 | 5:35 PM

కరోనా కాలంలోనూ దసరా వేడుకలను ప్రజలు ఘనంగానే జరుపుకున్నారు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.. అక్కడ దేవి శరన్నవ రాత్రులు కన్నుల పండుగగా జరిగాయి.. ఈ నవరాత్రులలో 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గ గుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, అయితే అందులో సుమారు 35 వేల మంది భక్తులు దర్శనానికి రాలేకపోయారని చెప్పారు.. దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన వారికి ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా 1,51,124 టికెట్లు అందజేశామన్నారు. నవరాత్రుల సందర్భంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి నాలుగు కోట్ల 36 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరిందని తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను పాటించే ఉత్సవాలను నిర్వహించామన్నారు.. భక్తులు కూడా చక్కగా సహకరించారని చెప్పారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??