AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus effect: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీ నిలిపివేత..!

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో

Coronavirus effect: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీ నిలిపివేత..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 8:29 PM

Share

Coronavirus effect: భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్‌లో ఈనెల 25 వరకూ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని నిలిపివేయాలని శాంసంగ్‌, ఓపో, వివోలు నిర్ణయించాయి. భారత్‌లో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మొబైల్‌ తయారీ కంపెనీలు ఈ ప్రకటన చేశాయి.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. యూపీలో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో ఆ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో శాంసంగ్‌, ఓపో, వివో సంస్థల తయారీ ప్లాంట్లను నిలిపివేయా​ల్సిన పరిస్థితి నెలకొంది. మార్చి 25 వరకూ లేదా తదుపరి ఉత‍్తర్వులు వెలువడే వరకూ ఈ ప్లాంట్లు తెరుచుకోవు. ఏటా 1.2 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేసే సామర్ధ్యం కలిగిన గ్రేటర్‌ నోయిడా ఫ్యాక్టరీ శాంసంగ్‌కు అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం.

కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్ కూ తిప్పలు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో నోయిడా ప్లాంట్‌ మూసివేసినా ఫ్యాక్టరీలో పనిచేసే ఆర్‌అండ్‌డీ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని శాంసంగ్‌ కోరింది. ఇక వివో సైతం తమ ఫ్యాక్టరీయేతర ఉద్యోగులందరినీ ఇంటి నుంచి పనిచేయాలని సూచించింది. మరోవైపు ఎల్‌జీ తమ నోయిడా, పుణే ప్లాంట్‌లలో ఉత్పత్తిని నిలిపివేసింది. కాగా పుణే, చెన్నయ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తిని ఎరిక్సన్‌, నోకియాలు కొనసాగిస్తున్నాయి. కేవలం 50 శాతం సిబ్బందితో ఫ్యాక్టరీలో ఉత్పత్తి కొనసాగుతోందని ఎరిక్సన్‌ ఓ వార్తాసంస్థకు వెల్లడించింది.

ఎన్టీఆర్ సినిమా కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్ సినిమా కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్
గొర్రెల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు
గొర్రెల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు
స్మార్ట్ టీవీ పవర్ లైట్‌ను బట్టి సమస్యలను గుర్తించవచ్చు..ఎలాగంటే
స్మార్ట్ టీవీ పవర్ లైట్‌ను బట్టి సమస్యలను గుర్తించవచ్చు..ఎలాగంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
అమరావతిలో అవకాయ్‌ ఫెస్టివల్.. 3 రోజులు జాతరే!
అమరావతిలో అవకాయ్‌ ఫెస్టివల్.. 3 రోజులు జాతరే!
ఖతర్నాక్ ట్రైలర్స్‌తో పిచ్చెక్కిస్తున్న చిన్న సినిమాలు
ఖతర్నాక్ ట్రైలర్స్‌తో పిచ్చెక్కిస్తున్న చిన్న సినిమాలు
జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర!
జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర!
వడ్డీతోనే లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో ఈ అద్భుత స్కీమ్..
వడ్డీతోనే లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో ఈ అద్భుత స్కీమ్..
బుధాదిత్య యోగం.. అదృష్ట జాతకులంటే ఈ రాశులవారే!
బుధాదిత్య యోగం.. అదృష్ట జాతకులంటే ఈ రాశులవారే!
అమరావతి క్వాంటం వ్యాలీకి నిధులు విడుదల.. ఇక ఉద్యోగాల జాతర షురూ!
అమరావతి క్వాంటం వ్యాలీకి నిధులు విడుదల.. ఇక ఉద్యోగాల జాతర షురూ!